రైతుబంధు పేరుతో భారీ..కుంభకోణం. తహసిల్దార్అరెస్ట్.

రైతుబంధు పేరుతో భారీ..కుంభకోణం. తహసిల్దార్అరెస్ట్.

IMG 20241010 WA0108

సూర్యాపేట జిల్లా హుజూ నగర్ లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది *లేని భూమిని ఉన్నట్లు* *చూపించి పాస్* పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్జగదీష్ సహకరించారు విషయం తెలుసుకున్న పోలీసులు తాసిల్దార్ జయశ్రీ ధరణి ఆపరేటర్ జగదీష్ ని అరెస్ట్చేశారు గొప్యంగు 14 రోజులు రిమాండుకు తరలించారు కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం గతంలో హుజూనగర్త హసిల్దార్ గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడుట్లు అధికారులు గుర్తించారు హుజూనగర్  రెవెన్యూ పరిధిలో 36 -23 ఎకరాలకు ధరణి ద్వారా పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులను స్వాహా చేశారు రూ 14.63.004 లక్షల రైతుబంధు నిధులు తహసిల్దార్ ధరణి ఆపరేటర్ప క్కదారి పట్టించారు.

Join WhatsApp

Join Now