తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు.

తెలంగాణ
Headlines
  1. సింగరేణి ఎంపికైన 593 మందికి నియామక పత్రాలు: సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు
  2. సింగరేణి ఉద్యోగ నియామకాలు: డిసెంబర్ 4న నియామక పత్రాల పంపిణీ
  3. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సింగరేణిలో ప్రత్యేక కార్యక్రమాలు
  4. సింగరేణి ఉద్యోగులను విజయోత్సవాల్లో ఘనంగా ఆహ్వానించనున్న తెలంగాణ ప్రభుత్వం
  5. బెల్లంపల్లి: 593 మందికి సింగరేణి నియామక పత్రాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు…..మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత*

సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామక పత్రాలను సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా అందించనున్నారు.

డిసెంబరు 4న పెద్దపల్లిలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల సభలో ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు. 

విజయోత్సవాల నిర్వహణపై ఆయన తాజాగా సమీక్ష నిర్వహించారు.

విజయోత్సవాల్లో భాగంగా సింగరేణిలో కూడా కార్యక్రమాలు జరగనున్నాయి. 

దీంతో సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now