Headlines in Telugu:
-
తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్: ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసన
-
శాతవాహన యూనివర్సిటీలో బంద్: ఫీజు బకాయిల విడుదల కోరుతూ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ ఉద్యమం
-
తెలంగాణ విద్యార్థుల నిరసన: ఫీజు రియంబర్స్మెంట్ విడుదల దాకా కాలేజీలు మూసివేత
-
గత హామీలపై నిరసన: ఈసారి ఉధృతంగా బంద్కు దూకిన డిగ్రీ కాలేజీ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు ఇవాళ బంద్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడిచే డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు…మూతపడబోతున్నాయి.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ అలాగే పీజీ కాలేజీల బంద్ నకు డిగ్రీ కాలేజీల అసోసియేషన్…పిలుపు ఇవ్వడం జరిగింది.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం ఇవాల్టి నుంచి… శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న అన్ని కాలేజీలు బంద్ కాబోతున్నాయి. బకాయిలు రిలీజ్ చేసే వరకు కాలేజీలు అసలు తెరిచేది లేదని అసోసియేషన్ వెల్లడించడం జరిగింది. గతంలో కూడా.. అంటే అక్టోబర్ నెలలో నాలుగు రోజులపాటు కాలేజీలు మూసివేసి మరి… నిరసన తెలిపారు. ఆ సమయంలో నాలుగు రోజుల్లో డబ్బులు పడతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా ఇంకా పడలేదు. దీంతో ఈసారి ఉధృతంగా తమ ఉద్యమాన్ని చేస్తున్నారు డిగ్రీ కాలేజీ అసోసియేషన్ సభ్యులు.