ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా నేడు ఆరోగ్య ఉత్సవాలు

ప్రజా
Headlines :
  1. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ఆరోగ్య ఉత్సవాలు
  2. సీఎం రేవంత్ రెడ్డి 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అందజేస్తారు
  3. తెలంగాణలో 32 ట్రాన్స్ జెండర్ల క్లినిక్‌లు ప్రారంభం
  4. 213 అంబులెన్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం
  5. తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగంలో కీలక ప్రగతి: 28 ఎయిడ్ హెల్త్ కాలేజీలు ప్రారంభం

హైదరాబాద్:డిసెంబర్ 02

ప్రజాపాలన ప్రజా విజయో త్సవాల్లో భాగంగా సోమ వారం హైదరాబాద్‌లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించనుంది,కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇందులో భాగంగా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి అపాయింట్‌మెంట్ లెటర్స్‌ను రేవంత్ రెడ్డి, ఇవ్వనున్నారు. 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఉద్యోగ నియామకాలు అందించనున్నారు. 

32 ట్రాన్స్ జెండర్ల క్లినిక్‌లు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. 28 ప్రభుత్వ ఎయి డెడ్ హెల్త్ కేర్ కాలేజీలు, 16 ప్రభుత్వ నర్సింగ్ కాలే జీలు ప్రారంభించనున్నారు. 

213 అంబులెన్సులను జెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొనను న్నారు.

Join WhatsApp

Join Now