Headlines in Telugu
-
తెలంగాణ రైతుల శ్రమతో దేశానికే గర్వకారణం
-
వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది
-
రైతు శ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
-
కాళేశ్వరం ప్రాజెక్ట్ను దూషించిన సీఎం వ్యాఖ్యలు
-
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రథమ రికార్డు స్థాయి దిగుబడి
– వరి దిగుబడిలో తెలంగాణ రికార్డ్
– 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి
– తెలంగాణ రైతులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
– కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది.
– కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…
– ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా…
– కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది.
– ఇది తెలంగాణ రైతుల ఘనత…
వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం…*
ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.*