తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం…: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
Headlines in Telugu
  1. తెలంగాణ రైతుల శ్రమతో దేశానికే గర్వకారణం
  2. వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది
  3. రైతు శ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
  4. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను దూషించిన సీఎం వ్యాఖ్యలు
  5. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రథమ రికార్డు స్థాయి దిగుబడి

– వరి దిగుబడిలో తెలంగాణ రికార్డ్‌

– 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి

– తెలంగాణ రైతులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

– కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది.

– కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…

– ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా…

– కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది.

– ఇది తెలంగాణ రైతుల ఘనత…

వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం…*

ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.*

Join WhatsApp

Join Now