Site icon PRASHNA AYUDHAM

ఏపీ లో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా!

IMG 20240816 WA0101

బాపట్ల జిల్లా, అద్దంకి మండ లం బాలరాం కృష్ణపురం వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారుజా మున బోల్తా పడింది. తిరుపతి నుంచి హైదరా బాద్ వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగినట్టు తెలుస్తుంది, బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Exit mobile version