మానసిక ప్రశాంతతకు దేవాలయాలు తోడ్పాటును ఇస్తాయి..

ప్రశాంతతకు
Headlines:
  1. మానసిక ప్రశాంతతకు దేవాలయాల పాత్రపై డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆవేదన
  2. తాడ్వాయి మండలంలో డాక్టర్ ఎల్లారెడ్డి ప్రేరణతో శ్రీ దత్తాత్రేయ దేవాలయంలో మహాపూజా
  3. దేవాలయాల ద్వారా మానసిక ప్రశాంతత – డాక్టర్ పైడి ఎల్లారెడ్డి వ్యాఖ్యలు
  4. కామారెడ్డిలో మహాపూజ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లారెడ్డి, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు
మానసిక ప్రశాంతతకు దేవాలయాలు తోడ్పాటును ఇస్తాయి..

కామారెడ్డి టౌన్ తాడ్వాయి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27:

మానసిక ప్రశాంతతకు నీలయలు మన దేవాలయాలని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్రనేత డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలంలోని తన సొంత గ్రామమైన దేవాయిపల్లిలో శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో గ్రామ ప్రజలతో కలిసి మహాపూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామరైతులకు దత్తాత్రేయ స్వామి కరుణతో పండించిన
పంటకు నష్టం వాటిల్లకుండా చూసి, గిట్టుబాటు ధర అందేలా మొక్కినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now