*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు*
అమరావతి :
డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం..
సీనియర్ ఐపీఎస్ అధికారులైన
* మాదిరెడ్డి ప్రతాప్..
* రాజేంద్ర నాథ్రెడ్డి..
* హరీష్ కుమార్ గుప్తా..
* కుమార్ విశ్వజిత్..
* సుబ్రహ్మణ్యం పేర్లు
కేంద్రానికి పంపించిన రాష్ట్ర సర్కార్..
* అయితే, వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనున్న కేంద్రం..
* ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ఇంఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్న విషయం విదితమే..
* డీజీపీ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
* ఇంఛార్జ్ల నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది..
* అయితే, అందులో మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని,
* మరో రెండేళ్లపాటు ఆయనకు పోలీస్ బాస్ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది..