మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: కప్పర ప్రసాద్ రావు టి జె యూ రాష్ట్ర అధ్యక్షులు

మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: కప్పర ప్రసాద్ రావు టి జె యూ రాష్ట్ర అధ్యక్షులు

పత్రిక విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం

మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నాయి

మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించదగిన పరిణామం కాదు

దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి

కప్పర ప్రసాద్ రావు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు

Join WhatsApp

Join Now

Leave a Comment