అధికారులు నిర్లక్ష్యంతొ తడిసిన ధాన్యం, రైతులకు న్యాయం చేయాలి

అధికారులు నిర్లక్ష్యంతొ తడిసిన ధాన్యం, రైతులకు న్యాయం చేయాలి

ప్రశ్నఆయుధం న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 14

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి,అధికారుల నిర్లక్ష్యంతో నిన్న కురిసి వర్షానికి వడ్లు తడిచినవి,సిబ్బంది అందుబాటులో లేకపోవడం,బరకాలు అందించకపోవడం వల్ల ధాన్యం తడిసిందని రైతులు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు,అధికారులకు ముందు జాగ్రత్త ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని,ఇకనైనా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని తంబల్ల రవి కోరారు,ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now