Site icon PRASHNA AYUDHAM

కాలువలో దూకిన ప్రేమికుల మృతదేహాలు వెలికితీత

IMG 20250711 WA0005

కాలువలో దూకిన ప్రేమికుల మృతదేహాలు వెలికితీత

Jul 11, 2025,

కాలువలో దూకిన ప్రేమికుల మృతదేహాలు వెలికితీత

కర్ణాటకలోని సణాపురకు చెందిన అంజలి (19), నింగాపుర యువకుడు ప్రవీణ్ కుమార్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు తమ ఇళ్ల నుంచి పారిపోయి హగరిబొమ్మనహళ్లిలోని బంధువుల ఇంట్లో ఆశ్రమం పొందారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లి అక్కడికి కారు పంపించి ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తిరిగి వస్తుండగా మునిరాబాద్ డ్యామ్ వద్ద కారును ఆపారు. ఈ క్రమంలో ప్రేమ జంట తుంగభద్ర ఎడమ కాలువలో దూకేశారు. పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.

Exit mobile version