ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
నేడు నిర్వహించే ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయంలోతేదీ 18 సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి . పాటిల్ తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు
by Naddi Sai
Published On: November 17, 2024 7:26 pm
