ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..

ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..


ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు – 2024- ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రసిటీ డ్యూటీ బిల్లు – 2024
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు – 2024
ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు – 2024ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు – 2024.
ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలను సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రులు ఆంధ్రప్రదేశ్
ఏం.ఏస్.ఏం.ఈ. డెవలప్మెంట్ పాలసీ 2024 – 29 పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2024 – 29
ఆంధ్ ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ 2024 – 29.ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 – 29.పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టీజీ భరత్.

Join WhatsApp

Join Now