IASల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు..

IASల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు.

IMG 20241016 WA0108

తెలంగాణ హైకోర్టులో IASలకు ఊరట దక్కలేదు.  IASలు వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ ఆదేశాలను సమర్థించింది. 15 రోజులపాటు ఊరట కల్పించాలన్న IASల విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది.ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిసారి జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలమవుతాయని తెలిపింది.

Join WhatsApp

Join Now