Site icon PRASHNA AYUDHAM

IASల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు..

IASల పిటిష‌న్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు.

తెలంగాణ హైకోర్టులో IASలకు ఊరట దక్కలేదు.  IASలు వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ ఆదేశాలను సమర్థించింది. 15 రోజులపాటు ఊరట కల్పించాలన్న IASల విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది.ఇలాంటి వ్యవహారాల్లో ప్రతిసారి జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలమవుతాయని తెలిపింది.

Exit mobile version