Site icon PRASHNA AYUDHAM

పదో రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష

Screenshot 2024 07 21 16 56 25 24 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. సంగారెడ్డి కెనాల్ నిర్మాణం చేయవద్దని, కెనాల్ నిర్మాణానికి తమ భూములు ఇవ్వమని రైతులు పదవ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వం భూములు సేకరిస్తే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, లేదంటే ఎకరాకు రూ.60 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ చేశారు.

Exit mobile version