నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. నవరాత్రులు అమ్మవారికి ఇష్టంగా పూజలు నిర్వహిస్తారు అలాంటి అమ్మవారిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం చెయ్యి విరగ గొట్టి అక్కడ పడేశారు… ద్వీపం ఆర్పేసి , మండపం చిందరవందర చేసారు.మండపం నిర్వాహకులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
