ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలి..?
— యూత్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రెడ్డి
*సదరు విద్యార్థిని పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ లేఖ..?
కి వారు అనర్హులని
వైస్ ఎంపీపీ తను ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు సుమారు 15 ఎకరాలు, రాజీకీయ ప్రోద్బలంతో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ అప్పటి ఎంఆర్ఓ ఎటువంటి విచారణ చేయకుండా జారీ చేయడం జరిగింది.దీనిపై ఏసీబీ కీ పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని,వెంటనే వీరిపై ప్రభుత్వం చేర్యలు తీస్కోవాలని డిమాండ్ చేసారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఇది నిజమా కాదా అని ప్రశ్నార్థకంగా మారింది.