ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలి..?

ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలి..?

— యూత్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రెడ్డి

*సదరు విద్యార్థిని పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ లేఖ..?

IMG 20250110 WA0110 1 scaled

జిల్లా మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి కూతురుని నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో  ఎంబిబిఎస్ అడ్మిషన్స్ 2019-2020 మూడవ దశ కౌన్సెలింగ్ తర్వాత కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద  ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ద్వారా చేరడం జరిగింది.

IMG 20250110 WA0109 1 scaled కి వారు అనర్హులని

వైస్ ఎంపీపీ  తను ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు సుమారు 15 ఎకరాలు, రాజీకీయ ప్రోద్బలంతో  ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ అప్పటి ఎంఆర్ఓ  ఎటువంటి విచారణ చేయకుండా జారీ చేయడం జరిగింది.దీనిపై ఏసీబీ కీ పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని,వెంటనే వీరిపై ప్రభుత్వం చేర్యలు తీస్కోవాలని డిమాండ్ చేసారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఇది నిజమా కాదా అని ప్రశ్నార్థకంగా మారింది.

Join WhatsApp

Join Now