
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్:
1986 లో ఎన్టీఆర్ పెదవేగి లో మొక్క నాటారు.
1990 తర్వాత తెలంగాణ లో వేశాం
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతులు వచ్చాయి.
టన్ను ఇరవై వేలు ధర ఉండేలా దృష్టి పెడతాం
అవసరమైతే రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్రం దగ్గరకి వెళతాం
వచ్చే నెలలో మరో 13 వందలు పెరుగుతుంది.
రాహుల్ గాంధీ గారి సారథ్యంలో 20 వేలు కంటే ఎక్కువ వచ్చేలా ప్రణాళిక చేసుకుందాం
కొత్తగూడెం జిల్లాలో పట్టా ట్రాన్ఫర్ లు ఉండవు గనుక భూమి ఉన్న ప్రతి రైతుకు పామాయిల్ మొక్క అందేలా రెవెన్యూ మంత్రిగారు చర్యలు తీసుకోవాలి
ఆంధ్రా లో నర్సరీ లకు విద్యుత్ పరంగా ఉన్న విధి విధానాలు అశ్వారావుపేట నర్సరీలకు ఇవ్వాలని రైతులకు ఇవ్వాలని విద్యుత్ శాఖను కోరుకుంటున్న
అన్నమాట ప్రకారం రైతు భరోసా ఇచ్చే ఏర్పాటు చేసాం
తల తాకట్టు పెట్టి అయినా పంట భీమా పధకం ఇప్పిస్తాం
డిసెంబర్ 9 లోపు రుణమాఫీ పూర్తి చేస్తాం.