మణుగూరు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ప్రాంగణంలో శాఖ నూతన గ్రంథాలయం ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే అనంతరం గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించి పుస్తకాలను చదివి గ్రంథాలయం ఆవరణంలో మొక్కని నాటారు *పాయం* మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన గనులు అని గ్రంథాలయంలో చరిత్రత్నిక పుస్తకాలను చదవడం వలన విద్యార్థులు యువకులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయo వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు తాసిల్దార్ ఎంపీటీవో, ఎంపీవో మున్సిపల్ కమిషనర్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు