ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో దుర్గ భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత కి శాస్త్ర రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు పోతారం గ్రామంలో దుర్గ భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమత కి ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తులకు శకబరి దేవి అవతారంలో దుర్గ మత దర్శనమిచింది ఈ కార్యక్రమంలో దుర్గ భవాని ఉత్సవ కమిటీ భక్తులు తరితరులు పాల్గొన్నారు