వనపర్తి నుండి కర్నూల్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్ ధర్మవరం & వల్లూరు స్టేజీల దగ్గర ఆగాలని డిపో మేనేజర్ కి ఎమ్మెల్యే చోరువతో కిషోర్ ఆధ్వర్యంలో డీ.ఎం వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసినదే, కావున బస్సు ప్రారంభించడం జరిగింది.విద్యార్థులకు & ప్రజలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయగా, కనుక మాకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు .వికలాంగుల కోసం బస్సు పాస్ కొరకు డిపో కి 10,000 /- సహాయం గిడ్డ రెడ్డి , ఆర్.కిషోర్ అందించారు. దీనికి ముందు ఉండి పోరాడినందుకు వల్లూరు &ధర్మవరం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గిడ్డ రెడ్డి , ధర్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ధర్మవరం మాజీ సర్పంచ్ మధు నాయుడు , గోవింద్ రాజులు,రవి ప్రకాష్ , నాగన్న, గోపాల్ ,విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు…
ఆర్టీసీ డి.ఎం కు ధన్యవాదాలు తెలియజేసినగ్రామాల ప్రజలు..
by admin admin
Published On: August 12, 2024 10:12 pm