తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

నిన్న రాత్రి కామారెడ్డి పట్టణంలోని గాంధీ నగర్, లో తాళం వేసిన ఇంటిలోనికి గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి, ఇంటిలో ఉన్న బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్నటువంటి బంగారు, మరియు వెండి ఆభరణాలను మరియు 50వేల నగదును దొంగిలించుకొని పోయినారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment