మహిళా బిల్లులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి
కొత్తగూడెం పట్టణంలో ఐద్వా మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంలో నేషనల్ హైద్వా అధ్యక్షురాలు మరియన్ తవాలే ను భద్రాద్రి జిల్లా బహుజన సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ నాయకులు కలిసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం చేశారు ఆ చట్టంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ఐద్వా ప్రత్యేక చొరవ తీసుకొని పోరాడాలని వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ మహిళా అధ్యక్షురాలు కొంపల్లి మునిలా పా టి పద్మ తాండ్ర వెంకటేశ్వర్లు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురిమల శంకర్ .జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు బండి రాజు గౌడ్ కాసోజు రామాచారి గజ్జల శంకరాచారి నాగేశ్వరరావు ఎస్ డి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు