Site icon PRASHNA AYUDHAM

సముద్రం కోసేస్తోంది!..

సముద్రం కోసేస్తోంది..!

రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్ర కోత సమస్య పెను సవాల్‌గా మారుతోంది. విశాఖ వద్ద ఆర్కే బీచ్, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు అనేక చోట్ల తీరం కోసుకుపోతుంది. కొన్ని చోట్ల నివాసాలు సముద్రంలో కలిసిపోతుంటే.. మరికొన్ని చోట్ల బీచ్‌లు మాయమవుతున్నాయి. ఈ కోతల వల్ల శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికీ సవాళ్లు ఎదురవుతున్నాయి. సముద్రపు అలలు వేగంగా తీరానికి తాకడం వల్ల కోత తీవ్రత పెరుగుతోంది.

Exit mobile version