Site icon PRASHNA AYUDHAM

గురుకుల భవనాల అద్దె కట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం.

Screenshot 2024 10 15 23 08 19 871 edit com.android.chrome

గురుకుల భవనాల అద్దె కట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం.

తొర్రూరు లోని గురుకులానికి తాళం..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే పాఠశాల అద్దె కొన్ని నెలలుగా చెల్లించడం లేదని గేట్లకు తాళం వేసిన భవన యజమాని.ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, అప్పుడే తాళం తీస్తామని భవన యజమాని డిమాండ్.

Exit mobile version