బోర్లం లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

బోర్లం లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ప్రశ్న ఆయుధం 26 జనవరి ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.బోర్లం గ్రామ ప్రత్యేకాధికారి ఏంఈఓ నాగేశ్వరరావు గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేర్రే నర్సింలు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now