Site icon PRASHNA AYUDHAM

రైతు పండగ ముగింపు మూడవరోజు పాల్గొన్న తుమ్మల

IMG 20241130 WA0224

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 30

మహబూబ్ నగర్ నందు 3 వ రోజు ముగింపు సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై మాట్లాడటం జరిగింది .ఈ కార్యక్రమం లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఎక్సహిబిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ రైతులకు మాటిచ్చిన ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసాం అని, 2 లక్షల వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ జరుపుకొని ఈ రోజు మాఫీ చేసుకోవటం జరిగింది.
అని తెలపటం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతు రైతులకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతుకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని, మాట్లాడారు.

Exit mobile version