ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.  ఇరువురు అక్కడక్కడే మృతి. 

తిరుపతి.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.

ఇరువురు అక్కడక్కడే మృతి.

నాయుడుపేట -పూతలపట్టు ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఓమన్ స్టే హోమ్ వద్ద ఘటన.

మృతి చెందిన యువకుడు కడప జిల్లా , పులి కుంట, బోరెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫకీర్ భాషా(21)గా గుర్తింపు.

మృతి చెందిన యువతి ఎవరిని తెలియ రాలేదు.

మృతదేహాలను రూయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ఉప్పరపల్లె -ఆర్ సి పురం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొంది.

విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నట్లు వెల్లడి.

Join WhatsApp

Join Now