తిరుపతి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.
ఇరువురు అక్కడక్కడే మృతి.
నాయుడుపేట -పూతలపట్టు ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఓమన్ స్టే హోమ్ వద్ద ఘటన.
మృతి చెందిన యువకుడు కడప జిల్లా , పులి కుంట, బోరెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫకీర్ భాషా(21)గా గుర్తింపు.
మృతి చెందిన యువతి ఎవరిని తెలియ రాలేదు.
మృతదేహాలను రూయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
ఉప్పరపల్లె -ఆర్ సి పురం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొంది.
విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నట్లు వెల్లడి.