Site icon PRASHNA AYUDHAM

ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన నేటి రాష్ట్ర ప్రభుత్వం…

 

బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన నేటి రాష్ట్ర ప్రభుత్వం… తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేయబోతున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవద్దని అడ్డుకోవడం జరిగింది. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూసివేసే వరకు నాయి పోరాటం ఆగదు…. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నా ఈ పోరాటాన్ని మాత్రం ఆపేది లేదు. మాకు ఎవరు అండగా వచ్చినా, రాకపోయినా ఈ నా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. జై తెలంగాణ జై జై తెలంగాణపాల్దే కృపా జ్యోతి తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ ఫౌండర్..

Exit mobile version