Site icon PRASHNA AYUDHAM

హర్ష మిల్క్ సెంటర్ ప్రారంభించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

IMG 20250620 WA0223

హర్ష మిల్క్ సెంటర్ ప్రారంభించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 20

కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ దర్శన్ టాకీస్ ఎదురుగా శుక్రవారం హర్ష మిల్క్ సెంటర్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పాలన విక్రయించి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాట్ల వంశీ, గడ్డం సురేందర్ రెడ్డి, సూర్య బాయ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version