షబ్బీర్ అలీని ని కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
— గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 18
టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బిగ్ నియామాకం అయిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ ని సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకోని పోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా,వైస్ చైర్మన్ ఊరుదొండ వనిత రవి, కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్,పాత శివ కృష్ణ మూర్తి,చాట్ల వంశీ,పిడుగు మమతా సాయిబాబా, సలీం, మామిళ్ళ రమేష్, గడ్డమీదిమహేష్,తాటి ప్రసాద్, యామిన్, రంగరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.