Site icon PRASHNA AYUDHAM

మంత్రి పొంగులేటిని సన్మానించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు దంపతులు

IMG 20250103 WA0363

ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల ప్రతినిధి జనవరి 3

సుజాత నగర్ పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యటనకు వచ్చిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుజాతనగర్ లోని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కుటుంబ సభ్యులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీతారాములు దంపతులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సుజాతనగర్ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు లింగం పిచ్చి రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సుజాతనగర్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు లోశెట్టి నాగర్జున్ ముస్లిం మైనార్టీ చైర్మన్ అజ్మత్ పాషా వివిధ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version