Site icon PRASHNA AYUDHAM

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి నాగ సీతారాములు

IMG 20241012 WA0119

అన్నదాన కార్యమాల్లో పాల్గొన్న టీపీసీసీ నాగా సీతారాములు, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు

 

 

పాల్వంచ ( ) దేవి శరన్నవరాత్రుల సందర్బంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు బట్టు మురళీ నాయక్ ఆహ్వానం మేరకు కరకవాగు పెద్దమ్మ ఆలయంలో గల మహిషాసురమర్దని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షలు కరీం పాషా, మండల కాంగ్రెస్ నాయకులు వీరమల్ల గణేష్, సుమన్ నాయక్, కాంగ్రెస్ సోషల్ మీడియా కోర్డినేటర్ షేక్ షఫీ, కేటీపీస్ డివిజనల్ ఇంజనీర్ మంగీలాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version