పెర్కిట్ మహిళా ప్రాంగణంలో యువతులను వేధించిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



