రైలు ప్రమాదం.. తగలబడుతున్న బోగీలు..

రైలు ప్రమాదం.. తగలబడుతున్న బోగీలు

చెన్నై శివారులో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్-దర్భంగ భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Train No. 12578) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాగమతి ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. మంటలు చెలరేగడంతో రెండు బోగీలు తగలబడుతున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now