Site icon PRASHNA AYUDHAM

బదిలీపై వెళ్లిన పోలీస్ కి సన్మానం…

బదిలీపై వెళ్లిన పోలీస్ కి సన్మానం.

మాచారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, బుధవారం బదిలీపై లింగంపేట మండల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు..

Exit mobile version