మంగమ్మ కి నివాళులు అర్పించి..

IMG 20241109 WA0079 1

బోనకల్ మండలం *ముష్టికుంట్ల గ్రామం లో చిట్టా సత్యనారాయణ రెడ్డి తల్లి మంగమ్మ ఇటీవల మరణించారు. వారి దశదిన కర్మకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.*

 

*మంగమ్మ గారికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.*

 

ఈ కార్యక్రమంలో టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రా రెడ్డి,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,

ముష్టికుంట్ల బిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ, నెల్లూరి రమేష్, నాగేశ్వరరావు, కృష్ణ,

రమేష్, చాంద్ పాషా,

సీతారాములు, శ్రీను

తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now