తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.

తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.

మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చ.

ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

ఈ నెల 24న ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు.

భక్తుల రద్దీ మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చ.

మరికొన్ని అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్న టీటీడీ బోర్డు.

Join WhatsApp

Join Now

Leave a Comment