Headlines in Telugu:
-
ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ దాడి: లంచం తీసుకుంటూ పట్టుబడిన మమత
-
40 వేలు లంచం తీసుకుంటున్న సబ్ ట్రెజరీ అధికారి మమత ఏసీబీ దాడిలో అరెస్ట్
-
సబ్ ట్రెజరీ అధికారి మమతపై 40 వేల లంచం కేసు: ఏసీబీ దాడి
-
ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం దాడి: 40 వేల రూపాయలతో అధికారిని పట్టుకున్న ఏసీబీ
40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత.
ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో గత నెలలో జిల్లా ట్రజరి అధికారి తనిఖీలు నిర్వహించారు. పెడింగ్ లో ఉన్న బిల్లు వేంటనే క్లియర్ చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.