ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి.

ఏసీబీ
Headlines in Telugu:
  1. ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ దాడి: లంచం తీసుకుంటూ పట్టుబడిన మమత
  2. 40 వేలు లంచం తీసుకుంటున్న సబ్ ట్రెజరీ అధికారి మమత ఏసీబీ దాడిలో అరెస్ట్
  3. సబ్ ట్రెజరీ అధికారి మమతపై 40 వేల లంచం కేసు: ఏసీబీ దాడి
  4. ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం దాడి: 40 వేల రూపాయలతో అధికారిని పట్టుకున్న ఏసీబీ

40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత. 

ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో గత నెలలో జిల్లా ట్రజరి అధికారి తనిఖీలు నిర్వహించారు. పెడింగ్ లో ఉన్న బిల్లు వేంటనే క్లియర్ చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now