తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులు వెల్దండ నిత్యానంద రావు కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ

తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులు వెల్దండ నిత్యానంద రావు కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ

ప్రశ్న ఆయుధం జూన్ 18: కూకట్‌పల్లి కుత్బుల్లాపూర్ని యోజక వర్గం బాచుపల్లి గ్రామంలోని సురవరంప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులు వెళ్లండ నిత్యానందరావు, రిజిస్టార్ కోట్ల హనుమంతరావు కలిసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రయాకన్న తోపాటు పలువురు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment