Site icon PRASHNA AYUDHAM

వికాసిత భారత్ సంకల్ప సభ 

IMG 20250620 WA0212

వికాసిత భారత్ సంకల్ప సభ

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, తేదీ 20-06-2025 నాడు అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, అధ్యక్షతన, వికసిత భారత్ సంకల్ప సభ, తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుశ్రీ బాణాల లక్ష్మారెడ్డి, డాక్టర్ మర్రి రామ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా ఉపాధ్యక్షులు విట్టల్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ గంగా రెడ్డి, మరియు బాలకిషన్, వివిధ మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version