ఇందిరమ్మ ఇంటినీ ప్రారంభించిన గ్రామ సెక్రటరీ రవి

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట( ఆర్సి జూన్ 13)
దమ్మపేట మండలం రాచురుపల్లి గ్రామపంచాయతీ లచ్చాపురం గ్రామంలో గద్దల పుల్లమ్మ వీరయ్య దంపతులకు ఇందిరమ్మ ఇల్లు రావడంపై వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కి మరియు అశ్వరావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాచూరుపల్లి సెక్రెటరీ రవి మరియు మండల కాంగ్రెస్ నాయకులు తీరువీదుల జేమ్స్ గద్దల వెంకటరమణ, గద్దల చుక్కయ్య, పాస్టర్ దేవయ్య మరియు కుటుంబ సభ్యులతో ఇంటి ముగ్గును ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment