Site icon PRASHNA AYUDHAM

గ్రామ గ్రామాన అమరవీరుల వర్ధంతి సభలు న్యూ డెమోక్రసీ

IMG 20241101 WA0111

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

నవంబరు01నుడి 09 వరకు అమర వీరుల వారోత్సవాల సందర్భంగా అల్లిగూడెం, కారుకొండ,కొత్తగూడెం,సుద్దరేవు గ్రామాలలో దగ్గర అమరవీరుల స్థూపాల దగ్గర సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో జండాలావిష్కరించటం జరిగింది. కామ్రేడ్ చేపూరి ధనంజయ స్థూపం దగ్గర కామ్రేడ్ రామ్మూర్తి జండా ఎగరేశారు కామ్రేడ్ చేపూరి రంగన్న స్థూపం దగ్గర కామ్రేడ్ కుంజ కృష్ణ ఎగరవేశారు కామ్రేడ్ కుంజరంగయ్య కి కామ్రేడ్ సక్రు జండా ఎగరేసి సంతాపం తెలియజేయడం జరిగింది. కొత్తగూడెంలో కామ్రేడ్ తాటి ముత్తన్న స్థూపం దగ్గర కామ్రేడ్ పూనమ్ భిక్షమయ్య జండా ఆవిష్కరణ చేశారు రామారావు స్థూపం దగ్గర రామారావు సతీమణి జండా ఎగరేవేసింది ఈ కార్యక్రమంలో నాయకులు మేకపోతుల నాగేశ్వరావు. యాకన్న. రాము. శోభన్. నరసింహ పూనేం వెంకటేశ్వర్లు. గంగారపు భిక్షమయ్య. ఎం మురళీకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version