Headlines
-
దుర్గభవానీ దీక్షాపరుల ఇరుముడి కార్యక్రమంలో వాడే. వీరాస్వామి ముఖ్య అతిథిగా
-
వాడే. వీరాస్వామి దుర్గభవానీ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు
-
దుర్గభవానీ కార్యక్రమంలో వాడే. వీరాస్వామి పూలమాల శాలువతో సత్కారించు
-
వాడే. వీరాస్వామి మాట్లాడుతూ: “దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలు వచ్చి రైతులు పాడిపంటలు పెంచాలి”
దుర్గభవానీ దీక్షాపరుల ఇరుముడి కార్యక్రమం లో పాల్గొన్నా అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు శ్రీ వాడే.వీరాస్వామి
దమ్మపేట మండలం మందలపల్లి (గౌడ కాలనీ)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గౌడ కాలనీ నందు దుర్గా భవానిల గురుస్వామి పర్సా .నాగరాజు ఆహ్వానం మెరకు శ్రీ దుర్గ భవాని దీక్షాపరుల ఇరుముడి కార్యక్రమం కి ముఖ్య అతిథి గా హాజరు అయ్యి ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గోని దుర్గమ్మ ఆశిస్సులు అందుకున్నా తదుపరి దుర్గా భవాని మాలధారులు మరియు గురుస్వామి పర్సా నాగరాజు ముఖ్య అతిథి వాడే వీరాస్వామి కి పూలమాల వేసి శాలువ తో సత్కారించారు…ఈ సందర్భంగా వాడే వీరాస్వామి మట్లాడుతూ దుర్గమ్మ తల్లి దివ్య ఆశిస్సులు ఉండాలి అని సుఖ సంతోషలతో పాడిపంటలతో తులతూగాలని ఆకాంక్షించారు.ఈ ఇరుముడి కార్యక్రమం నందు దుర్గా భవాని మాలధారులు పర్సా వెంకటేశ్వరరావు ,వీరంకి సాయి , సాయి ,శివ గార్లు పాల్గొన్నారు