సాయంత్రంలోగా చంపేస్తాం…

*సాయంత్రంలోగా చంపేస్తాం…*

*ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్..*

*బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలోగా,చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.*

*మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడలో ఓ కార్యక్రమంలో ఉండగా డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment