మెప్మా సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం :కొత్వలా

*IMG 20241016 WA3193

 

 

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని *డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. 

 

బుధవారం పాత పాల్వంచలోని *కొత్వాల స్వగృహంలోమెప్మా రిసోర్స్ పర్సన్స్ ( ఆర్ పి) లుగా పనిచేస్తున్న సిబ్బంది కొత్వాలను కలుసుకొని సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 

 

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి, పొదుపు, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్ పి సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి వేతనాలు పెరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 

 

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పెద్దమ్మతల్లి గుడి మాజీ డైరెక్టర్ ఎస్వీఆర్కే ఆచార్యులు, మెప్మా ఆర్.పి ల యూనియన్ నాయకురాళ్లు సంధ్య, దుర్గేశ్వరి, కృష్ణవేణి, స్వరూప, ఆదిలక్ష్మి, నిర్మల, మంజుల, సామ్రాజ్యం, గౌతమీ, నాగమణి, సుభద్ర, లక్ష్మి, రాణి, నాగమణి, జ్యోతి*, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now