చెరువులను ఎక్కడ కాపాడుతున్నారు…!”

*చెరువులను ఎక్కడ కాపాడుతున్నారు*

*ప్రశ్న ఆయుధం, జూన్ 17, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

ప్రతిరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను కాపాడుతున్నాము దానికి సంబంధించి చాలా మందిని ఏర్పాటు చేశాము ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క అధికారిని పెట్టాము అని ప్రతినిత్యం పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాడు కానీ హఫీస్ పెట్ డివిజన్ పరిధిలోని బచ్చుకుంట లో మట్టి నింపుతున్నారు అని మేము తమరి సంబంధిత అధికారులకు మేము వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినాము కానీ ఇంతవరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేరు ఎందుకని తమరు చెప్పేవి పత్రికల వరకే పరిమితమా పనులు లేవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కావున మేము ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోని అధికారి పైన చర్య తీసుకుంటూ మట్టిని నింపిన వారిని సిసి పుట్టేసి ద్వారా గుర్తించి వారి పైన కూడా చర్య తీసుకుని చెరువులోని మట్టిని తక్షణమే తీసివేయగలరని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment