మిస్ ఇండియా జాబితాలో దళిత,గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరు-మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన,ఓబీసీలు ఎందుకు లేరని లోక్సభలోప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్అన్నారు. దీన్ని బట్టి 90 శాతం మంది ప్రజలువ్యవస్థలో భాగం కాలేదని.. చాలామందికి నైపుణ్యాలు, ప్రతిభ, విజ్ఞానం ఉన్నావ్యవస్థతో సంబంధం లేకుండాజీవిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.