ఉరి వేసుకుని మహిళ మృతి 

మృతి
Headlines
  1. జుక్కల్ నియోజకవర్గంలో కుటుంబ గొడవ కారణంగా మహిళ ఉరి వేసుకుని మృతి
  2. పిట్లం మండలంలో దారుణ ఘటన: ఎర్ర మీనా ఉరి వేసుకుని మరణించింది
  3. జుక్కల్ పిట్లం మండలంలో మహిళ ఆత్మహత్య, కేసు నమోదు
  4. కుటుంబ గొడవలు కుటుంబ సభ్యులను కలిపిన ఉరి వేసుకున్న మహిళ
  5. పిట్లం మండలంలో మహిళ ఉరి వేసుకుని చనిపోయిన దారుణ ఘటన
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

డిసెంబర్-07

జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం కంబాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర మీనా భర్త సాయిలు వయస్సు 25 సంవత్సరాలు. కులం ఎస్సీ మాదిగ, వృత్తి వ్యవసాయం. శుక్రవారం రోజు భార్య భర్తల మధ్య కుటుంబ సంసారం విషయం లో గొడవ జరగగా శనివారం ఉదయం అందాజా 11:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరి వేసుకుని చనిపోయినది. అని మృతురాలు తల్లి అయిన అంజవ్వ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయనైనది

అని స్థానిక ఎస్సై తెలిపారు. మృతురాలికి ఒక కొడుకు ఒక కూతురు సంతానం కలరు.

Join WhatsApp

Join Now